హైదరాబాద్ : పౌర, పన్నులు, నేరాల కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్(87) గుండెపోటుతో కన్నుమూశారు. 1934 ఆగస్టు 4న ఆయన జన్మించారు. ఏపీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1990-94 మధ్య �
ఏఎస్సై| కరోనా విధుల్లో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సీతారామరాజు నైట్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 1: గతేడాది లాక్డౌన్ సందర్భంగా తన తండ్రిని సైకిల్పై కూర్చొపెట్టుకొని గురుగ్రామ్ నుంచి బీహార్కు సుమారు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన జ్యోతి కుమారి ఇంట విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆమ�
కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు | మలయాళ సినిమాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 50 సినిమాలకు పైగా కథలు అందించి అరడజను సినిమాలు తెరకెక్కించి రచయితగా, దర్శకుడిగా ఎనలేని సేవలు అందించిన లెజెండ్ డెన్నిస్ జోసెఫ్ మరణించా
లండన్ : కొవ్వు కరిగించేందుకు, గుండెకు మేలు చేసేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపకరిస్తాయని చెబుతుండటంతో చాలా మంది ఈ సప్లిమెంట్లను వాడుతుంటారు. అయితే వీటితో పలువురిలో గుండె లయ తప్పే ముప్పు అధిక�
జోగులాంబ గద్వాల : తెలంగాణ జాగృతి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలి�
ఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, హిందీ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ టాప్ యాంకర్లలో ఒకరైన రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. జీ న్యూస్ను విడిచిపెట్టిన తర్వాత సర్దానా 201
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.