Pregnant woman dies | మహారాష్ట్ర (Maharashtra)లో విషాదం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గుండెపోటుకు ( heart attack)గురై నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది (Pregnant woman dies).
రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ మరణించాడనుకున్న ఒక వ్యక్తి స్పీడ్ బ్రేకర్ వల్ల తిరిగి బతికిన విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగింది.
కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్డులో భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ రైతు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అ�
ప్రస్తుతం చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారడంతో చాలా మంది పని ఒత్తిడితోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా �
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన 89 ఏండ్ల చౌతాలాకు శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే దవాఖానకు తరలించగ�
Year Ender 2024 | గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పురుషులతో పాటు మహిళల్లోనూ గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ (cvd) ప్రధా�
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని అనేక అధ్యయనాలు తేల్చాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్తోపాటు యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సంస్థ కూడా.. ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆధ�
తీపి అధికంగా తినడం అన్నది శరీరానికి చేదు చేసే విషయం అని చాలా రోజుల నుంచీ మనకు తెలిసిందే. అయితే తరచూ చక్కెరలు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికం అవుతాయని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్�
‘అన్యాయంగా డీజిల్ స్కాంలో ఇరికించారు. మానసిక వేదనకు గురిచేశారు. చివరికి ఊపిరి తీశారు’.. అంటూ డీజిల్ స్కాం లో రెండేళ్ల క్రితం సస్పెండ్కు గురైన కనకం రఘు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం గుండెపోటుతో మృ�
మనదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధుల్లో హృద్రోగాలు ముందువరుసలో ఉంటాయి. వీటి కారణంగా అన్ని వయోవర్గాల వారూ అకాల మరణాన్ని పొందుతుండటం బాధాకరం. అయితే హృద్రోగులే కాకుండా మామూలు మనుషులలోనూ గుండె రోగాలకు సం�
మండలం లో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందా రు. కొండూరుకు చెందిన తెలంగాణ ఉ ద్యమకారుడు, బీఆర్ఎస్ మండల నాయకుడు పోల్నేని శ్యామ్రావు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత