కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెర
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. బిల్లుల మీద బిల్లులు వేసి జలగల్లా రక్తం తాగుతున్న ప్రైవేటును తట్టుకోలేని పేదలకు ఉచితంగా ఖరీద�
బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, సర్కా రు దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మం త్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘పోలీస్ ఆరో�
పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావిపౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చ�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తొలి దశ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో ఆరోగ్య పరీక్షలు ప
ప్రజారోగ్య పరిరక్షణే పరమావధి వైద్యరంగానికి బడ్జెట్లో భారీ నిధులు ఆరోగ్య సేవలు ఐదంచెలకు విస్తరణ వైద్య పరీక్షలకు డయాగ్నస్టిక్ సెంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనం కేసీఆర్ కిట్, ఆరోగ్యలక�
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
వేలిముద్ర, కనుపాపతో రికార్డుల రూపకల్పన అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం ఆదా వివరాల సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలుద్దాం రైతుల కోసం మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మా పథకాలు ప్రజల కళ్ల ముందున్నయ్�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
ప్రతి ప్రభుత్వ దవాఖానలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలో పౌరులందరి ఆరోగ్య చరిత్రకు రూపకల్పన వచ్చేనెలలో ములుగు, రాజన్నసిరిసిల్లలో పైలట్ ప్రాజెక్టు ఇంటింటికి తిరిగి పదిరకాల ఆరోగ్య పరీక్షల నిర్వహణ మ�
అందరికి హెల్త్ ప్రొఫైల్ | రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ హెల్త్ ప్రొఫైల్ చేయడానికి ములుగు జిల్లాను ఎంపిక చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రా