ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయంగా ప్రజాదారణ పొందిన కొబ్బరి నీళ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని తెలిసిందే! కానీ, కొన్నిసార్లు అవే కొబ్బరినీళ్లు కీడునూ తలపెడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2021లో డ�
ఫ్యాటీ లివర్... ఎపిడమిక్తో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరిపై ప్రభావం చూపుతున్నదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవగాహనలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కార�
మా అన్నయ్యకు పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తను వారం క్రితం బాగా నీరసించి, జ్వరంతో బాధపడ్డాడు. మూత్రం పచ్చగా వచ్చింది. డాక్టర్కి చూపిస్తే కామెర్లు (హెపటైటిస్) అని చెప్పారు. మందులు రాసిచ్చారు. ‘కామెర్లకు ప�
చలికాలంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. చలి వాతావరణంతోపాటు హానికారక బ్యాక్టీరియా, వైరస్లవల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల అన్నం తినడం, నీళ్లు తాగడం కూడా కష్టమవుతుంది. అయితే.. వంటి�
ఆరోగ్యాన్ని ప్రసాదించి.. ఆయుష్షు పెంచే అమృతం అమ్మపాలు. బిడ్డల ఆకలి తీరుస్తూ తల్లులు ఉప్పొంగిపోతారు. కానీ, కొందరు తల్లులకు పాలు పడవు. డబ్బాపాలతో బిడ్డ ఆకలి తీర్చినా.. సృష్టి ధర్మంగా పిల్లలకు అందివ్వాల్సిన �
కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం ‘భైరతి రంగల్' ప్రమోషన్స్లో బిజీగా ఉన్నా�
ఆరోగ్య సమస్యతో సోమవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి వైద్యం కరువైంది. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఈ రోజు చూడబోమని, రేపు రావాలని నిర్
Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ బచ్చన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ మాజీ విశ్వసుందరి ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. కొద్దిరోజుల కింద ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడించింది. ఆ తర్వాత ఆమెపై కొంత �
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాల పీఈటీ, పారాలింపిక్స్ కాంస్య విజేత జీవాంజి దీప్తి తొలి కోచ్ బీ వెంకటేశ్వర్లు(54) అనారోగ్యం�
కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) లేదా కీళ్లవాతం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతున్నది. కీళ్లవాతంలో ‘ఆస్టియో ఆర్థర�
డయాబెటిస్తో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపార�
చాలాకాలం తర్వాత గవదబిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులకు ఈ వ్యాధి సోకుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో గవదబ�
తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద బాలికకు కోఠిలోని ఈఎన్టీ దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల వరకు అయ్యే అరుదైన శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేక�