నీట్ పీజీ-2023 కటాఫ్ తగ్గింపుపై వివాదం రేగింది. కేంద్ర వైద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తన కుమార్తెకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కటాఫ్ను జీరోక�
దేశంలో కరోనా వైరస్ (Corona virus) రోజురోజుకు విస్తరిస్తున్నది. దీంతో కోవిడ్-19 (Covid-19) మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో యాక్టివ్ కేసులు కూడా అంతకంతకూ అధికమవుతున్నాయి.
దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు
COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
Covid-19 | పలు రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. ఈ మేరకు వైరస్ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహా
children died | ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్య�
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
medical oxygen చైనాలో బీఎఫ్-7 కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇక ఇండియాలోనూ పలు చోట్ల చాలా స్వల్ప సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ .. అన్ని రాష్ట్రాలకు కీలక
చైనా సహా పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు.
Corona cases | దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
Coronavirus | దేశంలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు.