Anna Konidela | పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవాల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో మార్క్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన స్కూల్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి.
Pawan Kalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో శంకర్ చేతులకి, కాళ్లకి గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులోకి కూడా
Tammineni Veerabhadram | సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు.
KCR | భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాయం నుంచి కోలుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా.. ఇవ�
కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు శరత్బాబు (71) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Taraka Ratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Corona daily update | భారత దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 5,784 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 252 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కరోనాతో ఒకరు మృతి చెందగా దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి
Sirivennela | ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ నెల 24వ తేదీన న్యూమోనియాతో ఆయన ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే.
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,509 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ కూడా మృతి చెందలేదని ఏపీ వైద్య ఆర్యోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటిన్