BRSV convener | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మడం , అక్కడ ఉన్న జాతీయ పక్షి నెమళ్ళను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలనీ పాలమూరు యూనివర్
కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభ�
నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్సీయూ క్యాంపస్లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూస
కంచ గచ్చిబౌలి భూముల్లో భారీగా వృక్ష సంపద, వన్యప్రాణులకు జరుగుతున్న నష్టంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ ఇన్స్పెక్టర్ జనరల్�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చీబౌలిలోని 400 ఎకరాల్లో చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరోజు పాటు పనులను నిలిపివేయాలని పేర్కొం
అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాలు ఉద్యమ రోజులను తలపిస్తున్నాయి. వీరికి మద్దతుగా నగర వాసులు, పర్యావరణ ప్రేమికులు అరుదైన జీవ వైవిధ్యాన్ని కలిగిన హెచ్సీ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస�
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం
హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడ�
అరుదైన జీవ వైవిధ్యం కలిగిన కంచె గచ్చిబౌలి అడవిపైకి ప్రభుత్వం వందలాదిగా బుల్డోజర్లు పంపి విధ్వంసం చేయౠనుకుంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులు ఆ విధ్వంసాన్ని వీరోచితంగా ప్ర�
హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని, వెంటనే పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ
హెచ్సీయూలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీల భూము�