ఎర్రబుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణలో మానవ హక్కులను మంటగలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనిపించలేదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్
కంచ గచ్చిబౌలి అటవీ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే ప్రతి ఒకరికీ దకిన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివ
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసాన్ని ఆపాలని ఆందోళనలో పాల్గొని జైలుకెళ్లిన విద్యార్థి ఎర్రం నవీన్ విడుదలయ్యారు. శనివారం ఉదయం 7:50 గంటలకు సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి హ�
సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న హెచ్సీయూ విద్యార్థులు నేడు విడుదల కానున్నారు. శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా ఫార్మాలిటీస్ పూర్తి కావడంలో ఆలస్యమవడంతో వాయిదా పడింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఏపీలో ప్రపంచ దేశాల సదస్సు జరిగింది. కాప్ 11 పేరిట నిర్వహించిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు 190
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతి భేష్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినందించారు
హెచ్సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలో�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు, అరెస్టులు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తూ విధ్వంసకాండను సృష్టిస్తున్నదని న�