G Parameshwara | ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నది. ఆ రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర ఈ విషయం చెప్పారు. సున్నితమైన తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు, సీసీటీవీలత
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు (Raja Singh) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా (Meta) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్బుక్ �
BJP MLA Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించార�
దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ను బీజేపీ బరిలోకి దింపింది. వామపక్ష భావజాలంతో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన... టీఆర్ఎస్ పార్టీ వేదికగా రాజ�
విద్వేషతపూరిత ప్రసంగం (Hate Speech) కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించా�
విద్వేష ప్రసంగాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులను పరిశీలి
hate speech | ద్వేషపూరిత ప్రసంగం (hate speech) దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగం చేసిన వ్యక్తి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరినీ
వీహెచ్పీ వక్తల విద్వేష ప్రసంగాలను ఆ సంస్థ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సమర్థించారు. జిహాదీలకు వ్యతిరేకంగాను, ఆత్మరక్షణ కోసం ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏ వర్గాన్ని ఉద్దేశించి కాదని అన్నారు.
ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని �
కేంద్రప్రభుత్వం, రాష్ర్టాలను కోరిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా తీసుకున్న చర�
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మతో పాటు టీవీ జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ అంశంలో రెండు ఎఫ్ఐఆర్లన�
మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్స్�