Akbaruddin Owaisi | ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) గతంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తానని బహిరంగంగా యూపీలో ఓ స్వామీజీ హెచ్చరించడం కలకలం రేపగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవీణ్ తొగాడియా అనుచరుడు ముస్లిం మహిళలపై అ
విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హి�
Yati Narsingananda: హరిద్వార్లో మహిళల గురించి అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానందను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా
డెహ్రడూన్: హరిద్వార్ ధర్మ సంసద్ విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులో తొలి అరెస్టు నమోదైంది. జితేంద్రనారాయణ్ త్యాగి అలియాస్ వసీం రజ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది పే�
యూపీఏ-2 సర్కారుతో పోలిస్తే 1,130 శాతం ఎక్కువ విద్వేష ప్రసంగాలు చేసినవారిలో 80% కమలనాథులే ‘ఎన్డీటీవీ’ హేట్ స్పీచ్ ట్రాకర్ విశ్లేషణలో సంచలన విషయాలు న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో సమాజంలో అశాంతిని ప్రేరేపిం
విదేశాల్లో ఉన్నా ఉపేక్షించం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే లుకౌట్ నోటీసు జారీ చేస్తం వీసాలు, పాస్పోర్టులు రద్దు హైదరాబాద్ సీపీ ఆనంద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచ�
CJI NV Ramana | జాతి ప్రక్షాళన కోసం ముస్లింలను ఊచకోత కోయాలంటూ ఇటీవల పలువురు హిందూత్వ ప్రచార సంస్థల నేతల విద్వేష ప్రసంగాలను సుమోటోగా స్వీకరించాలని
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�