పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టా
Collector Vijayendira Boi | నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి పర్యావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
నగరంలో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బార్ యాజమాన్యం నకిలీ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన విషయం మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్, కాటేదాన్లో మరో నకిలీ మద్యం సరఫరా ముఠా గుట్
క్రిస్మస్, ఆంగ్ల సంవత్సరాది పండుగల సందడి ముగిసింది. అంతకుముందో.. ఆ తర్వాతో ఎవరో ఒకరి పుట్టినరోజో.. పెళ్లిరోజో ఉండే ఉంటుంది. ఈ అన్ని సందర్భాల్లోనూ కామన్గా ఉండేది.. కేక్! వేడుకలు అనేకాదు, ఇప్పుడు అకేషన్ ఏద�
వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగ
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం (యూపీఎఫ్) అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని (New Study) చెబుతుంటారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొన్నేండ్లుగా పలు అధ్యయనాలు వెల్లడ�
చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు అరడజను సార్లు సిప్పు చేయకపోతే.. మనం తెలంగాణ బిడ్డలమే కాదు!
కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
వానకాలం వచ్చిందంటే.. చన్నీళ్లు తాకాలంటేనే ఒళ్ల్లు జలదరిస్తుంది. దంతధావనం మొదలు స్నానం వరకు వేడినీళ్లకు అలవాటుపడతాం. గోరువెచ్చని నీళ్లయితే ఫర్వాలేదు కానీ, పొగలు కక్కే వేడినీళ్లతో ముఖం కడుక్కుంటే ఇబ్బంద�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ వినియోగంతో కలిగే లాభ నష
వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు