గుర్తుతెలియని వ్యక్తులు ఈత వనానికి నిప్పుపెట్టడం తో మూడు వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. పట్టణ శివారులో పదేండ్ల క్రితం హరితహారంలో భాగంగా వం ద ఎకరాల్లో ఈత వనాన�
రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరితహారంలో జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచి
KTR | బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగంలో వచ్చిన మార్పులు మామూలు మార్పులు కావని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వైద్యరంగంలో సాధ
ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతున్న భాగ్యనగరం.. పచ్చదనంలోనూ విశిష్టతను చాటుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో ఎటు చూసినా.. హరితసిరి కనువిందు చేస్తున్నది. ‘వరల్డ్ గ్రీన్ సి
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత �
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�
రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమ
రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.
జిల్లాలో ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ ప్రభుత్వ స్థలాల్లోకి వారం రోజుల్లో మార్చాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.
మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్�
మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంల�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్ర
రంగారెడ్డి జిల్లాలో అంతరించిపోయిన అడవుల సంరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ అధికారులు సిద్ధమయ్యారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్