ఇంటి పన్ను బకాయిలున్నాయని చెప్పి వాటి కింద వృద్ధాప్య పింఛన్లు గుంజుకుంటరా? అని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ లాక్కుంటరా? ఇ
Harish Rao | రేవంత్ రెడ్డి సర్కార్ కోతల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజా పాలన అని చెప్పి.. చివరకు వృద్ధులకు అందించే వృద్ధాప్య పెన్షన్లను కట్ చేసి, వారి నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారు.
ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారీ రూ.30, రూ.40 ఖర్చు అవుతున్నది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం.. మీసేవలో అప్లికేషన్ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్ల
ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోవైపు తెలంగాణ రైతాంగం డిమాండ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చిందని తెలంగాణ జల
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నయముండే సార్, అప్పుడు పింఛన్లు, రైతుబంధు, అన్ని పథకాలు సక్కగ అమలైనయి సార్, కాంగ్రెస్ సర్కారు అచ్చిన నుంచి మాకు అంతా అన్యాయం జరుగుతున్నది సార్ అని మాజీమంత్రి, ఎమ్మెల్య�
డెహ్రడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం పరామర్శించారు.
Harish Rao | రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. ఉమ్మడి ఏపీలోని ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లన�
Harish Rao | అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు.
Harish Rao | ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నా
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభు�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్�
Harish Rao | పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన అని రేవంత్ రెడ్డిని హరీశ్రా�