సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉమ్మడి మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సహకారంతో ఏర్పాటైన సమీకృత రైతు సేవా ఎరువుల కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థి
సిద్దిపేట : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందన�
ఓడిపోతాననే భయంతోనే నోట్ల కట్టలు, కుంకుమ భరిణిలు పంచుతున్నవా! ప్రజల మద్దతు ఉంటే ఇంత భయమెందుకు? ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలా? జిమ్మిక్కులతో ప్రజల మనసు గెలువలేవు ఈటలపై మంత్రి హరీశ్రావు మండిపాటు ప్రజ�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లోకి నియోజకవర్గ కీలకనేతలు కారెక్కిన టీజీపీఏ నాయకుడు అంబాల ప్రభాకర్, కాంగ్రెస్ నేత రాజేశ్వర్రావు జమ్మికుంట, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో స
ఏడేండ్లలో విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళన అనతికాలంలోనే లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం త్వరలోనే 50 వేల ప్రభుత్వ కొలువుల భర్తీ టీఆర్ఎస్తోనే యువతకు భవిష్యత్తు మంత్రి హరీశ్రావు వెల్లడి టీఆర్ఎస్లోకి హుజూరాబ�
అనుచరులను రిక్రూట్ చేస్తున్న చంద్రబాబుఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుహుస్నాబాద్, జూలై 9 : తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరి పీసీసీ అధ్యక్షుడు అ�
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరికజమ్మికుంట, జూలై 5: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ గాజుల భాస్కర్ (27వ వార్డు) టీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఆయన మున�
అభివృద్ధిని వదిలి ఆస్తులను పెంచుకున్న ఈటల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇల్లందకుంట/వీణవంక: ఈటల రాజేందర్ తన
సీఎం స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి ఆర్థిక మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూలై 3: సిద్దిపేట రూర ల్ మండలం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56, మాచాపూర్ గ్రామ పంచాయతీలోని హరీశ్నగర్లో 30 �
సిద్ధిపేట : జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్రావు అందజేశారు. శనివారం జరిగిన సా�
సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండల�