దేవాదాయశాఖకు రూ.720 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం దేవాదాయశాఖకు పెద్దపీట వేసింది. ఎన్నడూలేని విధంగా ఈసారి రూ.720 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం జిల్లాల్లో అమలవుతున�
శాసనసభకు సమర్పించనున్న ఆర్థిక మంత్రి హరీశ్రావు గత వార్షిక బడ్జెట్ కంటే 15%-20% వరకు అధికం! గత 4 నెలలుగా గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడులు వచ్చే ఏడాది 1.10 లక్షల కోట్ల పైనే! తెలంగాణకు అన్నీ సానుకూలతలే ప్రతిపాద�
ఆర్థిక మంత్రి హరీశ్రావును కోరిన సాట్స్ చైర్మన్హైదరాబాద్, ఆట ప్రతినిధి: వార్షిక బడ్జెట్లో క్రీడలకు మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును మంగళవారం సాట్స్ చైర్మన్ వెం�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం డప్పుకు- చెప్పుకు కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర ఆ�
టీఆర్ఎస్ అభ్యర్థులకు పలు సంఘాల అండ పల్లా, వాణీదేవికే పట్టం కడుతామంటూ తీర్మానాలు మంత్రి కేటీఆర్ను కలిసిన కాంట్రాక్ట్ టీచర్స్ సంఘాలు రిటైర్డ్ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతుపై మంత్రి గంగుల హర్షం నమస్తే త
హైదరాబాద్ : తెలంగాణకు బీజేపీ చేసిందేమిటో చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీ దేవికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ �
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు టీజీవ�
హైదరాబాద్ : ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు అంబ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి పలు విద్యా సంస్థలు, సంఘాలు తమ మద్దతును
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలు శూన్యం జీడీపీని తగ్గించి దేశ ప్రతిష్ఠను దిగజార్చింది: మంత్రి హరీశ్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదని, చివరకు వ�
1994 మే నెల అనుకుంటా.. సూర్యుడు నడినెత్తిమీద కూసున్నడు.. పగటీలి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం ఇట్ల తిని చెయ్యి కడిగిన్నో లేదో.. మా సార్ ‘ఏ యాదగిరి, శ్యామ్లాల్ బిల్డింగ్స్ ఏరియా నుంచి ఒక్కటే మొకాన ఫ
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హరీశ్రావు అన్నారు. నగరంలోని మల్కాజ్గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు