హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటు వద్దు ఊడగొట్టే బీజేపీయా.. ఉద్యోగాల టీఆర్ఎస్సా.. దొడ్డువడ్లు కొంటామని చెప్పి ఓట్లు అడగాలి కమలం పార్టీకి ఓటేస్తే పదేండ్ల ప్రగతి వెనక్కి సంక్షేమ టీఆర్ఎస్కు అండగా నిలవం
హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్: ఆటోనగర్ కార్మికులు 20ఏండ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలా�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి
ఉత్తరాదితో పాటు విదేశాలకూ ఎగుమతి సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాకారం అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్యాదవ్ రంగనాయకసాగర్లో చేపపిల్లల విడుదల తొలిరోజు రాష్ట్రవ్�
ఆ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం కార్మికుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు మించింది చేనేతపై సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చేనేత రంగానికి చెందిన వివిధ ప�
మిగతా వారికి త్వరలోనే జమచేస్తాందళితబంధు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల, గంగులకరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంద�
సానుభూతి కోసం డ్రామాలు ప్రైవేటు టీచర్లకు ఇండ్లు కట్టిస్తాం పని చేసే ప్రభుత్వానికి పట్టంగట్టండి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్/జమ్మికుంట, సెప్టెంబర్ 5: సానుభూతి కోసం ఈటల రాజేందర్ డ్రామా�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన