కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామా న్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.14 ల�
KCR | బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ కానే కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాలో ఏనాడూ పేదల అవస్థలు, మాట
Harish Rao | సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న వారికి సిద్దిపేట అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వారికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందున రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు.
Harish Rao | బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశం�
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతా రివర్స్గేర్లో నడుస్తున్నదని, తద్వారా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బుధవారం ఆయన సిద్ద�
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే.. అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎస్సీ వర్గీకరణకు(SC classification) మొదటి నుంచి అనుకూలమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాం�