Harish Rao | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతును రాజు చేశారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్దే. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రెండు దఫాలుగా పంటల రుణమా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, 13 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేసి చూపిస్తే ఇప్పటికీ తాను రాజీనామా సవాల్కు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి టీ హరీశ
మాజీ మంత్రి హరీశ్రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, గత డిసెంబర్ 9నాటికే రైతులకు రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి
Harish Rao | ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రునమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని.. చేస్తే తాను పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్ధమని.. లేకపోతే రాజీనామాకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అంటూ సిద
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దం�
Harish Rao | ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పంటల రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణ�
Harish Rao | రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించ�
చికడపల్లి సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Harish Rao | రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda proj ect) నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, �
Harish Rao | పుట్టినవాళ్లు గిట్టక మానరు. మంచిపని చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చేసిన పనిలో చిరకాలం నిలుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్న గుండవెల్లి మాజీ ఎం
ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని చెప�