పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
పెట్రోలియం డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప�
నిద్రలోనే తుది శ్వాస వ్యాపార దిగ్గజం మృతిపై పలువురి సంతాపం ముంబై, జూన్ 28: దేశీయ వ్యాపార దిగ్గజం షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన నిద్రలోనే తుది శ్వాస వి�
హైదరాబాద్లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్ ప్లాన్ (సీఎస్ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద�
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ
పెట్రో ధరల పెంపుపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నదని, 2014 నుంచి 2021 వరకు ₹56,020 కోట్ల వ్యాట�
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని పెద్ద ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పెట్రో ట్యాంకులను నింపేసుకుం�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్పై పన్నులతో.. పేద ప్రజలకు ఉచిత భోజ�