కొత్తగా అభివృద్ధి చేసిన సెంట్రల్ విస్టా( Central Vista )లోనే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.
న్యూఢిల్లీ: సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ ( Guru Granth Sahib )కు విశిష్ట స్థానం ఉంది. సిక్కు మతస్తులు ఆ గ్రంథాలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆ గ్రంధాలను బ్రతికి ఉన్న గురువులుగా వాళ్లు భావిస్తారు. ఆ గ్రంథాల్�
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�
న్యూఢిల్లీ: పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ఇవాళ హర్దీప్ సింగ్ పురి బాధ్యతలు చేపట్టారు. మాజీ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. ఈ సందర్భంగా ఆయన్ను కలిశారు. పెట్రోలియం శాఖ బాధ్యత�
న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్య�
న్యూఢిల్లీ: ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, కొత్త పార్లమెంట్ బిల్డింగ్తో పాటు సెంట్రల్ విస్టా పనులు జరుగుతున్నాయని ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలి
న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడు�
న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కార�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఈసారి ఫలప్రదమవుతాయని, నిర్ధిష్ట సమయానికి ఈ ప్రక్రియ పురోగతి సాగుతోందని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. గతంలో ఎయిర్ ఇండియా ప్రైవ�
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �