ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర�
Half-Day Schools | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్డే స్కూల్స్పై అధికారికంగా ఉత్తర్�
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�
వేసవి తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు జిల్లాలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని �
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ప�
Telangana | ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. 15 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసా
ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒంటిపూట నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప�
Telangana | రోజురోజుకు ఎండ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రై
AP Schools | ఏపీ విద్యార్థులకు శుభవార్త! ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.