హజ్యాత్రలో తెలంగాణకు చెందిన మరో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. నిజామాబాద్ నగరం లోని అహ్మద్పురాకాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖుద్దూస్, హైదరాబాద్లోని బార్కస్కు చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా ఇ�
హజ్ యాత్రికుల(హాజీలు)కు మెరుగైన సేవలందించాలని వలంటీర్లకు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ సూచించారు. ఆదివారం నాంపల్లిలోని హజ్హౌస్లో వలంటీర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు 15 మంది ఖాదీమ్ ఉల్ హుజాజ్ (సహాయకుల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.
తెలంగాణ హజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు హజ్ యాత్రికుల కోసం బేగంపేట, సికింద్రాబాద్లో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్క�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హిందువులు మత సామరస్యాన్ని చాటారు. సౌదీలోని మక్కాకు హజ్ యాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన ముస్లింలకు గులాబీలు, హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అంతేగాక ఇస్లామిక్ మతానికి సంబంధించిన �
కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికుల సేవకు ప్రత్యేకంగా 10 మంది అధికారులను నియమించినట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి షఫియుల్లా తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 157 మంది అధిక