MLA Harish Rao | కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ రూ.3 వేల కోట్లు ప్రకటించినా.. కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని.. మిగతా 800 కోట్లు కేసీఆర్ స్థాపించిన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్కి ఖర్చు పెట్టారన్నారు.
భారత ప్రైవేట్ హజ్ కోటాను 80 శాతం తగ్గిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంపై జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 52,000 మంది భారత హజ్ యాత్రికుల
హజ్ యాత్రలో బస్సుల్లో రద్దీ కారణంగా హజ్లో తెలంగాణ యాత్రికుడు ప్రాణాలను కోల్పోయాడు. మినా నుంచి ఆరాఫత్కు రవాణా సౌకర్యం లేక యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెం
హజ్యాత్ర2024కు ఎంపికైన యాత్రికులకు ఈ నెల 25న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఈవో షేక్ లియాకత్ హుస్సేన్ సోమవారం తెలిపారు. హజ్యాత్రకు ఈ ఏడాది 7,790 మందిని ఎంపిక చేశ�
హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందు�
హజ్ యాత్ర సమానత్వానికి ప్రతీక. రాజు-సేవకుడు, ధనిక- పేద తేడాలు ఇక్కడ ఉండవు. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే. వేసుకునే దుస్తుల రంగు ఒకటే.. తెలుపు! నినాదం ఒకటే.. ‘అల్లాహు అక్బర్'. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర
తెలంగాణ, దేశ ప్రజలందరి కోసం హజ్యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. బుధవారం నాంపల్లిలోని హజ్హౌస్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలు దేరగా, ఎయిర్పోర్టుకు వెళ్లే బస్�
Minister Koppula | హజ్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్యాత్
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్కు తెలిపిం�