హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): హజ్యాత్ర2024కు ఎంపికైన యాత్రికులకు ఈ నెల 25న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఈవో షేక్ లియాకత్ హుస్సేన్ సోమవారం తెలిపారు. హజ్యాత్రకు ఈ ఏడాది 7,790 మందిని ఎంపిక చేశారు.