మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది.
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన గన్నీ బ్యాగుల కొరతతో �
రైతులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘గన్నీ సంచుల కొరత.. ఎగబడ్డ రైతులు’ అనే కథనం ప్రచుర�
Farmers Protest | కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇచ్చే చిట్టిలు ఉన్నా లారీలు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం తీలేరు పీఏసీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Farmers Protest | రైతులకు సరిపడు గన్నీ బ్యాగులను సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
Gunny Bags | మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు.
MLA Rajesh Reddy | ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సూచించారు.
మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతు�
యాసంగి పల్లీ పంట కాలం పూర్తయిన తర్వాత ఆలస్యంగా మేల్కొన్న అధికారులు తాజాగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తీరా పంటను తెచ్చిన తరువాత గన్నీ బ్యాగులు లేవంటూ కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�