Karimnagar | కరీంనగర్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్ణంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాము మొత్తం వ్యాపించడంతో
ప్రభు త్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్ద తు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ సంచులకు డబ్బుల చెల్లింపుల అంశంపై తెలుసుకునేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులతో పాటు చాం బర్ ప్రతినిధులు గురువారం సందర్శించా
తెలంగాణ ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం గన్నీ బ్యాగుల (గోనె సంచుల) ట్రాకింగ్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఇందుకోసం స్టాట్విగ్ కంపెనీతో జతకట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం �
బెంగళూరు: విషాహారంతో 20 కోతులను చంపేశారు. ఈ దారుణం కర్ణాటకలో జరిగింది. 20కిపైగా కోతులను చంపి గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. గుర్తించిన కొందరు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల