Suicide | తల్లి ఫోన్ మాట్లాడుతలేదనే వేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుముడివాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారీ వరదలు సంభవిస్తున్న గుజరాత్లో సహాయక చర్యల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఒక యువకుడు ఫినాయిల్ తాగి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జామ్నగర్లోని పలు ప్రాంతాల�
సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస�
IMD warning | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో
గుజరాత్లోని వల్సాద్లో శుక్రవారం ఓ గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, మరమ్మతు, సహాయక చర్యలు చేపట్టారు.
ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) వెనుక కుట్ర జరుగుతున్నదని మంత్రి పుల్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా (Bailadila) గనులను అదానీ పరం (Adani) చేస్తున్నదని విమర్శించారు.
డబ్ల్యూహెచ్వో అధినేత టెడ్రోస్ హథనామ్కు ప్రధాని మోదీ కొత్త పేరు పెట్టారు. గుజరాత్లోని గాంధీ నగర్లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆయుశ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ కార�