హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల ఎత్తు ఉన్
అహ్మదాబాద్ : హోటల్ రూంలో ముగ్గురు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి దాడికి పాల్పడ్డారంటూ యువతి కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అహ్మదాబాద్లోని ఎస్జీ ర�
120 కిలోల హెరాయిన్ పట్టివేత అహ్మదాబాద్: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మోర్బి జిల్లాలోని జింజుడాలో 120 కేజీల హెరాయిన్ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరె
అహ్మదాబాద్ : మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు ఆదివారం ఆనంద్లో అరెస్ట్ చేశారు. నిందితుల�
అహ్మదాబాద్ : నార్త్, సౌత్ తేడా లేకుండా భారతీయులు అమితంగా ఇష్టపడే పరాట ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్లోకి మా�
అహ్మదాబాద్ : రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయడంతో పాటు రక�
అహ్మదాబాద్ : ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారితో మాట్లాడిందనే ఆగ్రహంతో గిరిజన మహిళను ఆమె ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే దారుణంగా హింసించిన ఘటన గుజరాత్లో కలకలం రేపింది. దహోద్ జిల్లాలో జరిగి�
ఇరవయ్యో శతాబ్దపు విధానాలునేటి అవసరాలను తీర్చలేవు: మోదీఅహ్మదాబాద్, జూలై 16: ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలు, విధానాలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేవని ప్రధాని మోదీ అన్నారు. రైల్వేలో సంస్కరణలు అత్యావశ్యకమని పేర్క
గుజరాత్లో ఇద్దరు వైద్యుల అంకితభావం అహ్మదాబాద్, ఏప్రిల్ 18: మాతృమూర్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నా గుజరాత్కు చెందిన ఆ ఇద్దరు వైద్యులు కర్తవ్యాన్ని వీడలేదు. అమ్మల అంత్యక్రియలు పూర్తి చేసి గంటల వ్యవధిలోన