2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో మరణించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సతీమణి జాకియా జాఫ్రి (86) శనివారం కన్నుమూశారు. గుల్బర్గ్ సొసైటీలో మరణించిన 69 మందిలో ఎహసాన్ ఒకరు.
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులోని ఇద్దరు నిందితులను సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయమూర్తులు
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు వెలువరించనుంది. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు.
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మా
గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్లో బీబీసీ కోసం పనిచేసే విదేశీ పాత్రికేయుల వీసా పొడిగించకుండా కేంద్రం కా�
PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�
NCERT | నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది.
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకు
న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజే�
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
BBC Documentary | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు �