నేటి సమాజంలో చదువు కన్నా మొబైల్ చూడటంలోనే పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పిల్లల మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక�
Somnath temple | సోమనాథ్ ఆలయం (Somnath temple) వెనుక ఉన్న భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 21 ఇండ్లతోపాటు 150కుపైగా గుడిసెలను నేలమట్టం చేశారు.
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు వెలువరించనుంది. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు.
నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పే�
Rahul Gandhi Disqualification Case: అనర్హత వేటుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.ఆ కేసులో ఇవాళ సుప్రీం నోటీసులు జారీ చేసింది. పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ సర్కార్కు ఆ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఆగస్టు
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది.
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు (Bilkis Bano case)లో నిందితుల ముందస్తు విడుదలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు కొత్త బెంచ్ ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది.
ళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషలను విడుదల చేయడాన్ని సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అఫిడవిట్ తీరును తప్పుబట్టింది.
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. దీంతో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉన్నందున పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా టీకా తీసుకోని వారిపై ఆంక్షలు విధిస�
అహ్మదాబాద్: టీకాల అవసరం కోట్లలో ఉంది. సరఫరా ఏమో లక్షలు దాటడం లేదు. ప్రభుత్వం టీకాల పంపిణీకి పంచవర్ష ప్రణాళిక వేసుకుందా? గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు అడిగిన ప్రశ్న ఇది. న్యాయమూర్తులు బేలా త్రివేద�