IPL 2025 | ఐపీఎల్లో శనివారం గుజరాత్తో టైటాన్స్ జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండిమన్స్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు చాలా తప్పులు చేసిందని.. వసరమైన ప్రదర్శన చేయలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నా�
ఐపీఎల్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ముంబై ఇండియన్స్.. సీజన్ చివరి దశకు వచ్చేసరికి దుమ్మురేపుతున్నది. వరుస విజయాలతో విజృంభిస్తున్న రోహిత్ సేన.. గుజరాత్పై ప్రతీకార విజయాన్ని ఖాతాలో వేసుకుని 14 �
ఈ ఐపీఎల్ సీజన్లో దూసుకుపోతున్న టేబుల్ టాపర్స్ గుజరాత్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఓపెనర్లు రోహిత్, కిషన్తోపాటు చివర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటంతో 177 పరుగులు చేసిం�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ వింతగా అవుటయ్యాడు. పొలార్డ్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన అతను.. బ్యాలెన్స్ కోల్పోయాడు. బంతిలో వేగం లేకపోవడంతో దాన్ని మిస్ చేశాడు
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీటైన ఆరంభం అందించిన శుభ్మన్ గిల్ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన కాసేపటికే పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ వేసిన బంతిని భారీ
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుండటంతో ఆ జట్టుకు శుభారంభం లభించింది. ముఖ్యంగా సాహా ఐదు ఫోర్�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తడబడింది. మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) ఇద్దరూ అదిరిపోయే ఆర
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకోవడానికి చాలా ఇబ్బంది పడిన కీరన్ పొలార్డ్ (14 బంతుల్లో 4) తీవ్రంగా నిరాశ పరిచాడు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా బంతిని సరి
ముంబై జోరుకు గుజరాత్ బౌలర్లు కళ్లెం వేశారు. పవర్ప్లే ముగిసిన కాసేపటికే రోహిత్ (43)ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు నిలబడిన సూర్యకుమార్ యాదవ్ (13)ను సంగ్వాన్ అవుట్ చేశాడు. సంగ్వాన్ వేసిన బంతిని భా�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (43) అవుటయ్యాడు. దీంతో అతను హాఫ్ సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానులంతా నిరాశ చెందారు. రష�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఓపెనర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు రోహిత్ భారీ షాట్లతో శుభారంభం అందించ�
తన మాజీ టీం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి ని�