చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికాస సమితి ప్రధానకార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్త�
వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉ
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట
పాలు, అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా సామాన్యులు గళాన్ని వినిపించారు. ‘పిల్లలకు పాలు కూడా దొరకనివ్వరా’ అంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. ఇది అత్యంత దుర్మార్గపు ని
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
న్సిల్,పెన్ను.. పాలు..పెరుగు..జీఎస్టీకి కాదేదీ అనర్హం..ఆఖరికి శ్మశానాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అమాంతంగా పె
తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా ప
పాల ఉత్పత్తులతోపాటు ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆందోళనలు చేపట్టారు