‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెం�
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో డబు�
MLA Dharma Reddy | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెం
పేదింటికి ‘గృహలక్ష్మి’ రానున్నది. సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి గూడు కల్పించింది. బాన్సువాడలో 11 �
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చ�
కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణల
సొంత జాగా ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బృహత్తరమైన గృహలక్ష్మి పథకా నికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేయనున్నది. మూడు విడుతల్లో ఇచ్చే సాయ�
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�
CM KCR | రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అని �
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
తెలంగాణలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు.. సొంత జాగాలు ఉండి ఇ�
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�