Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Boy Dead Body | ఓ నాలుగేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రైల్లోని టాయిలెట్లో పడేశారు. ఈ దారుణ ఘటన ఖుషి నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
రైల్లో ప్రయాణికులతో మాటలు కలిపి, వాళ్లతో స్నేహంగా ఉంటూనే దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఓ బీహార్ యువకుడు. రైలు ప్రయాణికులతో లూడో గేమ్ ఆడుతూ..వారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకోవటం, ఆ తర్వాత నిద్రమాత్ర
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ. 37,50,000 నగదు పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ కథనం
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటు�
కాచిగూడ : అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఆర్పీ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ రైల్వేస్
Marijuana మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే
Konark Express | ఒడిశా నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నట్టు జీఆర్పీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాగానే జీఆర్పీ పోలీసులు �
మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్�
GRP police: హైదరాబాద్లోని మౌలాలి రైల్వేష్టేషన్లో ఓ బ్యాగు చోరీకి గురైంది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి నిందితుడు బ్యాగును చోరీ చేశాడు. ఈ ఘటనపై