జీవో-29. అసలేంటీ జీవో? ఎస్టీ, ఎస్టీ, బీసీల వంటి బలహీనవర్గాలు తమ జీవన్మరణ సమస్యగా భావించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై ఎందుకు పోరాడుతున్నాయి.? ఏముందీ జీవోలో? ఎవరికోసం ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది, గోప్యంగా
Group-1 | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం మూడుసార్లు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో రెండుసార్లు అర్హ త సాధించా. ఈ ఏడాదిలో మూడోసారి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది.
తెలుగు రాష్ర్టాల్లో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4.5 కోట్లు వసూలు చేసి ఓ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు కొత్త వీరేశంను శుక్రవారం హనుమకొండలో అరెస్ట్ చే�
గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా కోట్ల తెలుగు రాష్ర్ర్టాల్లో రూపాయాల వసూళ్లకు పాల్పడింది. ప్రధాన నిందితుడు కొత్త వీరేశం అరెస్టుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేష�
TSPSC | గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపో�
గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ�
రాష్ట్రంలో మరో 60 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అ