ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు.
మండలంలో సాగునీటి వసతి లేక, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలోనే పంటలు కండ్ల ముందు ఎండిపోతుంటే ఏమి చేయని దినస్థితిలో రైతులు ఉంటున్నారు. మరి కొంత మంది రైతులు పంటలను కాపాడుకునేం
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీట�
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుతానికి ఒక మీటర్ మేర తగ్గాయి. మరోవైపు మే నెలాఖరుకు జిల్లాలో భూగర్భజలాలు ప్రమాద
ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఎల్4 కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు రాక సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రతి సీజన్లో రోజుకు 200 క్యూసెక్కుల �
జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు అన్నదాతలు పెద్దఎత్తున బోర్లను తవ్విస్తున్నారు. జిల్లాలోని 21 రూరల్ మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నుంచే చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమం గా తగ్గుతున్నట్టు సంబంధిత శాఖ అధికా�
Devadula | రెండేండ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానకాలం సాగు ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా సగం విస్తీర�
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి.
రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో వేసిన పంటలకు సరిగా నీరందక రైతు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. సరిపడా కరెంటు ఉన్నా.. బోరు బావుల్లో నీరు లేక రైతులు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది.
కండ్ల ముందే పచ్చటి పొలాలు ఎండుతుంటే రైతుల గుండె మండిపోతున్నది. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీలేక పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లాలో సకాలంలో దేవాదుల నీళ్ల�
పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కర్షకులకు పట్టించుకోవడమే మానేసి కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచుతున్నది. ఏడాది క్రితం నిండు కుండలా ఉన్న చెరువులు నేడు ఎడారిలా కనిపిస్తున్నాయి.
అసలు వేసవి ముందున్నా.. ప్రారంభంలోనే భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా వేగంగా నీటి మట్టం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.