Property Tax | ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది.
ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక�
గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం చేతకాక బల్దియా అధికారులు చేతులేత్తేశారు. కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని సగానికి సగం కుదించారు. పదేళ్లుగా కొనసాగుతూ �
పంజా విసిరిన మొంథా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మున�
భారీ వర్షాలు, వరదలతో భీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంట�
వీధి కుక్కలు వణికిస్తున్నాయి.. ప్రజలపై దాడికి దిగుతున్నాయి.. చిన్న, పెద్ద తేడా లేకుండా గాయపరుస్తున్నాయి.. గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల గత కొద్ది రోజులుగా కుక్క కాటు ఘటనలు చోటుచేసుకు�
గ్రేటర్ వరంగల్కు త్వరలోనే వాడ్రా వస్తుందని, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
పూటకో పార్టీ మారితే తాను కూడా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం కార్పొరేటర్ల స్టడీ టూర్ బస్సులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులు ఊగిసలాడుతున్నారు. పనులు ప్రారంభించాలా? వద్దా అనే మీమాంసలో పడిపోయారు. మొదలు పెడితే అప్పుల పాలవుతామేమో అనే ఆందోళన.. పనులు చేపట్టకపోతే ఇల్లు రద్దవుతుందేమోననే భయంతో ఎట�
గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ లోని జై బీమ్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మ రవి బోరు వేయించారు.
బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగ�
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి శివారులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వర్ధన్నపేట నియోజవర్గంలోని సుమారు లక్ష మంది హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవా�
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20మందికిపైగా యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీల�
భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్లో రూ. 450కోట్ల నష్టం వాటిల్లినట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కేంద్ర ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగ