గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ లోని జై బీమ్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మ రవి బోరు వేయించారు.
బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగ�
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి శివారులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వర్ధన్నపేట నియోజవర్గంలోని సుమారు లక్ష మంది హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవా�
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20మందికిపైగా యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీల�
భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్లో రూ. 450కోట్ల నష్టం వాటిల్లినట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కేంద్ర ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగ
గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కా�
బుధవారం రాత్రంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద ఓరుగల్లు నగరంలో విధ్వంసం సృష్టించింది. హనుమకొండ, వరంగల్ నగరాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్�
వరంగల్ నిట్లో వసంత్సోవ వేడుక(స్ప్రింగ్ స్ప్రీ) శుక్రవారం రెండో రోజూ హుషారుగా సాగింది. కళాధ్వని పేరిట ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ఈవె
వరంగల్లోని భద్రకాళి బండ్పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుం
చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�