ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాకరామవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఎమ్మెల్యే హన్మంతరావు ఆవిష్కర�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జ
పోచమ్మ తల్లి పండుగను ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొచమ్మ పండుగలో ఎంపీపీ నల�
వేణుగోపాలస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది.‘ జైశ్రీమన్నారాయణ.. జైశ్రీమన్నారాయణ’ అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజుల పాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పువాయ
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ 52వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ నాయకులు పట్టణ శివారులోని అనంతాద్రి ఆలయంలో ప్రత్యే�
పట్టణంలోని పద్మావతిగోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, ఆలయ ప్రధాన అర్చకులు
నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువుల�
జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని వీరభద్ర ఆలయం ప్రాంగణంలో ఆద�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�