Rayapol | రాయపోల్ మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలి. ఇందుకు ఉన్నతాధికారులు స్పందించాలి అని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని మండలంలోని రాపోల్ గ్రామ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం గురువా�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చే�
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ పంచాయతీ దాని అనుబంధ గ్రామమైన అనంతరెడ్డిపల్లిలో టీజీఐఐసీ ఇండస్ట్రి యల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఫాం-సి కింద వికారాబాద్ ఆర్డీవో వాసు చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం గ్
రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�
మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు గురువారం జరిగాయి. గట్టులో గ్రామసభ జరుగకుండా మాజీ ఎంపీటీసీ అడ్డుకున్నారు. సమస్యలు అనేకం ఉన్నాయని, దానికి సంబంధించిన అధికారులెవరూ గ్రామసభలో అందుబాటులో లేరని, అలాంటప
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సింగరేణి మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో పలు సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన
భద్రాచలంలో పలు వార్డుల్లో తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, దీనికి ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాలని గ్రామ ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. గురువారం భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ కార్య�
మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు..
ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకం కింద అనర్హులను ఎం పిక చేసి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని పాపిరెడ్డిగూడవాసులు గ్రామసభను బహిష్కరించారు. ఉపాధిహామీ పనులకు ఆమోదం తెలిపేందుకు గ్రామంలో శుక్రవారం ఏ�
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�