వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ రాకేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మా�
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ
అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో �
వేటకు వెళ్తున్నారనే నెపంతో అటవీ శాఖ సిబ్బంది ముగ్గురిని చితకబాది, డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని కోమటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి �
గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో మంగళవారం డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య పర్యటించారు. గుమ్మడిదొడ్డి గ్రామస్తులు జ్వరాల బారిన పడిన విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పే�
ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
పాన్కార్డు అప్డేట్తో వ చ్చిన మెసేజ్ లింక్ను నొక్కడంతో రూ.21 వేలు అకౌంట్ నుంచి మాయమైన ఘటన మండలంలోని తుమ్మిళ్లలో చోటు చేసుకున్నది. రాజోళి ఎస్సై అబ్దుల్ఖాదర్ కథనం ప్రకారం..
బీఆర్ఎస్ నాయకులను అణగదొక్కేందుకు కాంగ్రె స్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభ
MLA Krishnamohan Reddy | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Krishnamoh
శక్తివంచన లేకుండా పనిచేస్తూ కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామారావుపల్లెలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ
Kamareddy | తనకు డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat office) నిప్పు(Fire) పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి(Kamareddy )జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో చోటు �