జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో భూ ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తుంది. సాక్షాత్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు ఆల్వా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావును �
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు, జలవనరుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్న హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలోనే పలు కేసులలో హైడ్రా చర్యలను తప్పుబట్టిన హైకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తంచ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో ఐటీ కారిడార్కు ఆనుకొని ఎకరా రూ.వంద కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అధికారులు పప్పు బెల్లాల్లా ప్రైవేటు వ్యక్తులకు పంచి పెడుత
బెల్లంపల్లి పట్టణ శివారు, మండల పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి అనుమతి లేకుండా మొరాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుప�
‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం �
ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూములను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్టుగా రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ ప్రభుత్వ భూమిలైనందున నిషేధిత జాబితాలో ఉన్నట్టు భూభారతి ఆన్లైన్ పోర్టల్ చూపుతున్నది. ఆ భూమ�
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను పెద్దలు కాజేస్తుంటే, జిల్లాల్లోని ముఖ్యనేతలు విలువైన భూములపై కన్నేస్తున్నారు.
Yenekepally | ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తహసిల్దార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాడు ఎవడైనా సరే వదిలి పెట్టేది లేదని ఎమ్మార్వో మరింత దూకుడు పె
Govt lands | ఇటీవల భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ భూములపై కన్నేసిన అక్రమార్కులు ఎలాగైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుండిగల్ స్థానిక మాజీ కౌన్సిలర్ (బీఆర్ఎస్) శంకర్ నాయక్ అన్నారు.
Banjarahills | నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై నమస్తే తెలంగాణ పత్రికలో 'ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను' పేరుతో గురువారం ప్రచురించిన కథనంపై షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించా�