‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెల్నెస్ సెంటర్కు వెళ్లాలి. ఓపీ అక్కడే చూస్తారు. వైద్య పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. రిపోర్టులు వచ్చాక.. ప్రైవేట్ దవాఖానకు రెఫర్ చేస్తే మాత్రమే అడ
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నిధికి బేసిక్ పేలో 15% తప్పనిసరి కోత విధిస్తూ జారీచేసిన నంబర్ 186, 79 జీవోలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించ�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ�
తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది.
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సత్వరం విడుదల చేయాలని ఖమ్మం రూరల్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎ
మున్సిపల్ పోరుకు గత నెల 27న షెడ్యూల్ విడుదలతో తెరలేచింది. ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,283 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, ఎక్కడికక్�
Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా(Accident Insurance)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలిపారు.
మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది.
Karnataka Govt | చిరిగిన జీన్స్, స్లీవ్లెస్ దుస్తులు, బిగుతైన దుస్తులను ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం అందరికి కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం ఇన్చార్జి ఏఈ వెంక�
Telangana | తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు, నాన్ మస్టర్రోల్ (ఎన్ఎంఆర్)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయించుకున్నవార�
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్�