రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణలు ఈ నెలాఖరు నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత కేసీఆర్ సర్కారు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే.
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
Revanth Reddy | ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు త
IndusInd Bank Samman RuPay Credit Card | ప్రభుత్వోద్యోగుల కోసం రూపే నెట్ వర్క్, ఎన్పీసీఐ సహకారంతో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్.. సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఈసీ అనుమతి లభించింది.
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ విభాగాల �
Kerala Govt | కేరళ ప్రభుత్వం (Kerala Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు (Govt employees) ఎలాంటి యూట్యూబ్ ఛానల్ (YouTube channels)ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే.. వారిద్దరూ రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే కాదు.. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�