ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తించనుంది. వేతన సవరణ అంటే కేవలం ప్రభ
హైదరాబాద్ : రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసు�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్ల�