పరిగి : జిల్లా క్యాడర్కు అనుగుణంగా వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం నిర్వహించారు. డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక �
Telangana | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్
CM KCR | కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి
మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయి పోస్టులకు ఒక కమిటీ ఏర్పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మరొకటి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ప్రక్రియ మొదలు సీనియార్టీకి ప్రాధాన్యం.. త్వరలో పూ�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
TSPSC | ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 15
ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.