Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే.. వారిద్దరూ రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే కాదు.. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
ఉగాది పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం చల్లని వార్త చెప్పింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3% పెంచింది. డీఏ పెంపునకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ గడిచిన జనవరి నెల నుం
ఖమ్మం : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ఖమ్మంలోని టీఎన్జీవోస్ యూనియన్ కు చెందిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, రాయకం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉ�
అమరావతి: ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్�
కరోనా సంక్షోభంలోనూ కేంద్రం మొండిచేయి ఆదాయ పన్ను టారిఫ్లపై ప్రకటన లేకుండా పద్దు ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నా కేంద్రం శీతకన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గంపెడాశతో �
Telangana | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్
అమరావతి : ఏపీ సీఎం జగన్ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏండ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన�
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్