ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉ�
అమరావతి: ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్�
కరోనా సంక్షోభంలోనూ కేంద్రం మొండిచేయి ఆదాయ పన్ను టారిఫ్లపై ప్రకటన లేకుండా పద్దు ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నా కేంద్రం శీతకన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గంపెడాశతో �
Telangana | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్
అమరావతి : ఏపీ సీఎం జగన్ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏండ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన�
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్
పరిగి : జిల్లా క్యాడర్కు అనుగుణంగా వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం నిర్వహించారు. డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక �
Telangana | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్
CM KCR | కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి
మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయి పోస్టులకు ఒక కమిటీ ఏర్పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మరొకటి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ప్రక్రియ మొదలు సీనియార్టీకి ప్రాధాన్యం.. త్వరలో పూ�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
TSPSC | ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 15