ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు నీట్, ఎంసెట్ తర్వాత ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో సీటు పొందితే, ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది.
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కశాశాలను ఆయన సందర్శించి మాట్లా�
సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు నత్తను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం గల రెండు జిల్లాల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం గల వికారాబాద్, నారాయణపేట రె�
Govt Colleges | ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�
Govt Colleges | లెక్చరర్లు ఆదివారం రామాయంపేట మండలంలోని కోనాపూర్, అక్కన్నపేట, డి ధర్మారం తదితర గ్రామాలలో విద్యార్థుల ఇళ్ల వద్దకు తిరుగుతూ విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఈ ఏడాది 6.23లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీలు, గురుకులాల్లో 3.15లక్షల మంది
ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదవాలని విద్యార్థులు తహతహలాడుతారు. సీటు వస్తే చాలు ఎగిరిగంతెస్తారు. కానీ ఏటా అలాంటి సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లు మిగులుతున్నాయి.
కొంత కాలంగా రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఇంటర్ విద్యపై రేవంత్ సర్కారు దృష్టిసారించకపోవడం, సర్కారు కాలేజీలను బలోపేతంచేసే దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాలేజీల
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక�
సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విము
Telangana | ఇంటర్ విద్యలో క్యాడర్ విభజన ప్రక్రియ పూర్తయింది. గతంలో జోనల్ క్యాడర్లో ఉన్న ప్రిన్సిపాల్ పోస్టును స్టేట్ క్యాడర్గా మార్చారు. దీంతో ప్రిన్సిపాళ్లు రాష్ట్రంలోని 405 జూనియర్ కాలేజీల్
Degree College | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పిస్తూ కళశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలంగాణ ప్రభుత�
కవాడిగూడ: ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థి�