కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలను, మోసపూరిత హామీలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకోసమ�
తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సామాజిక వర్గాలకూ ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేన�
ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హైదరాబాద్లోని ప్రగతిభవన్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థ
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే వైద్యరంగం బలోపేతమవుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మెరుగైన సేవల కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ జరుగుతోందని అన్నారు. మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిని శుక్ర�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలాంటివని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుత
‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భ
మూడు రోజులుగా ముసురు వీడడం లేదు. జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. రైతులు మాత్రం సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడయ్యింది. ప్రాజెక్టుల�
పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి
సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం హర్షణీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సీతమ్మసాగర్ బహుళ ప్రయోజన ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ స�
జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్
అభివృద్ధి నిరోధకుడు.. రాజకీయ స్వార్థపరుడు మాజీ ఎంపీ పొంగులేటి.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.. రంకెలకు కళ్లెం వేస్తారు.. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది.. పార్టీని గద్దె దించడం కేవలం పగటి కల�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తోనే దేశానికి మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఆయన ముందుచ
తనపై చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురు�