రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అర్థరహితమని బీఆర్ఎస్ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిస�
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
కురుమల కుల దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి చైర్మన్గా కురుమలను నియమించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్�
సదర్ యాదవుల భక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పటేల్నగర్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ
బీఆర్ఎస్కు యువకుల సంపూర్ణ మద్దతు ఉన్నదని, గడిచిన రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
శిశువు పుట్టగానే క్రిటికల్ కేసులుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. దీంతో కొంతమంది శిశువులు మార్గమధ్యలోనే మరణిస్తున్నారు.
Gampa Govardhan | మలివిడత తెలంగాణ ఉద్యమం అహింస విధానంలో జరిగిందని, ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావే�
ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్న�
పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న సారపాకలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా ని�
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర