అమ్రాబాద్ అంటేనే దాడులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాల సంస్కృతికి నిలయంగా మార్చడం మంచి పద్ధతి కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే మంచిదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే గ్రామీణ ప్రాంతాలు పరిపుష్టిగా ఉన్నాయని, ఇందువల్లనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
మంత్రి అల్లోల | తండ్రి మరణంతో విషాదంలో ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసా పేదలు, కరోనా బాధితులకు ఆపన్నహస్తం సొంత ఖర్చుతో నిత్యావసరాలు, డ్రైఫూట్స్ పంపిణీ మంచిర్యాల, మే 22(నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలి జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్ , మార్చి 31 : వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్