కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. సారప
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బడిబాట ప్రారంభంరోజే ప్రమాదం జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ గ్రాంట్స్ వనరుల వినియోగ బాధ్యతలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
తల్లి వేతనం అడిగాడని కుమారుడిని పోలీసులు చితకబాదిన ఘటన నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం అల్లీపూర్లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి మండలం అలీపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పాలకుర్తి మండలం టీఎస్కే తండాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
స్వచ్ఛదనం-పచ్చద నం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించి, సీజనల్ వ్యా ధుల నివారణకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడ మండలంలోని జక్కల్దాని తండా ప్రాథమిక పాఠశ�
పదర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చే శారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి గ్రామ యువకులు పదర-మద్దిమడుగు ప్రధాన రహదారిపై రా స్తారోకో నిర్వహ
విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్�
తప్పతాగిన ఓ వ్యక్తి (Drunk man) గొడ్డలితో ప్రభుత్వ పాఠశాలలో హల్చల్ చేశాడు. గొడ్డలితో (Axe) స్కూల్ ఆవరణలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బా�